నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 04 : కర్నాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకా దింబాల గ్రామం లోని సినీనటులు బాలకృష్ణ వీర అభిమానులైన దింబాల అశోక్ , రమేష్ రెడ్డి లు ఇటీవలే విడుదలైన అఖండ 2 సినిమాను ఆంధ్ర కు వచ్చి వీక్షించి తరించిన వీరఅభిమానులు బాలకృష్ణ నటనకు మంత్రముగ్ధులైన వీరు తమ గ్రామస్థులు కూడా వీక్షించాలని కోరిన మేరకు బాలకృష్ణ పై అభిమానం మరోవైపు మదనపల్లి పట్టణంలోని సాయిచిత్ర సినిమా థియేటర్ యాజమాన్యం కు తెలియచేసి ఒక షో 500ల టిక్కెట్లు ను ముందోస్తుగా రిజర్వేషన్ చేసుకొని నేటి మధ్యాహ్నం షో కు తమ గ్రామస్తులతో కలిసి పలువాహనాల్లో వచ్చి గ్రామస్తులకు సినిమా చేసే అవకాశం కల్పించిన దింబాల అశోక్ , రమేష్ రెడ్డి
Reporter
Namitha News