Thursday, 30 July 2026 01:32:25 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలం కొరకు తహసీల్దార్ కు వినతిపత్రం

Date : 12 January 2026 07:51 PM Views : 268

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలానికి అనుమతి ఇవ్వాలని తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీటీవో బాపూజీ పట్నాయక్ లకు మండలం లోని వడ్డెర సంఘం నాయకులు కోరారు.సోమవారం వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కాస్ రోడ్ లో బసవన్న రాతి వద్ద లేక మొలకల చెరువు సర్కిల్ వద్ద వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అదేవిధంగా క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని వారపు సంత ప్రభుత్వ స్థలంలో నిర్వహించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి వెంకటరమణ, రామ లక్ష్మమ్మ, పద్మావతి, ఉప్పుతోళ్ల శివరాం, శివ కేశవ, డేరంగుల మనోహర్, ఒలిపి రవికుమార్, ఇడగొట్టు రమేష్ బాబు, రెడ్డప్ప, తేపల్లి మల్లికార్జున, శంకర, గోపాలకృష్ణ, వెంకటరమణ వెంకటరమణ, శ్రీనివాసులు, వీరభద్ర, రవీంద్ర, దాసప్ప,మండలంలోని వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :