Thursday, 30 July 2026 03:35:10 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళ ఆరోగ్యమే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష - డి.ఆర్.డి.ఏ. పి.డి నాగేశ్వరావు

Date : 20 February 2026 10:50 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబానికి ఆమె శ్రీరామరక్షగా నిలుస్తుందని డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు హితబోధ చేశారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో రైతు సాధికారిక సంస్థ ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, అమలు సామర్ధ్య పెంపుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణతో పాటు ప్రకృతి వ్యవసాయం, జీవన ఎరువులు, కషాయాలతో పండిన పంటలు ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. మహిళా సంఘాలు ఫుడ్ బాస్కెట్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో పెరటి తోటలు పెంపకం అలవర్చుకోవాలన్నారు. నేటి మానవ సమాజానికి ప్రకృతి వ్యవసాయ పంటలే ఆరోగ్యకరమని ప్రతి ఒక్కరు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఫుడ్ బాస్కెట్, కార్యాచరణ, అమలు, సామర్ధ్య పెంపుపై రైతు సాధికారిక సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సునీత, మండల కోఆర్డినేటర్ రుక్మిణి లు మహిళా సంఘ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘమిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :