Sunday, 13 September 2026 03:49:19 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఇద్దరు కన్న పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు యత్నంచిన తల్లి - కటకటాల పాలు

Date : 05 June 2026 10:54 AM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సోమల : ఇద్దరు కన్న పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్యకు యత్నం చేసిన తల్లి బుజ్జమ్మ కటకటాల పాలైంది. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగిలు తాలూకా ఆలంగూరు గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా సోమల మండలం వినాయకపురం ఎస్టీ కాలనీ నివాసులైన బుజ్జమ్మ, బాబు దంపతులు బతుకుదెరువు నిమిత్తం ప్రక్కరాష్ట్రము కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకొంటూ తమ ఇద్దరు పిల్లలను పోసించుకొంటూ జీవనం సాగిస్తున్న తరుణం లో విధి వక్రీంచి ఇరవై రోజుల క్రితమే ఆక్సిడెంట్ లో భర్త బాబు మృతి చెందడం తో మానసికంగా కలత చెంది డిప్రెషన్ కు లోనైన బుజ్జమ్మ తన ఇద్దరు కూతుళ్ల 3 సంవత్సరాల సరస్వతి ని, ఒక సంవత్సరం వయస్సు లోనున్న చిన్నారి హేమశ్రీ లను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటుండగా గమనించిన స్థానికులు ఆమె ను రక్షించి ఆసుపత్రి కి తరలించారు. ఘటన పై నంగిలి పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి పిల్లల మృతదేహలను పోస్టు మోర్టుమ్ అనంతరం బందువులకు అప్పగించి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తల్లి బుజ్జమ్మ ను రిమాండ్ నిమిత్తం తరలించనున్న పోలీసులు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :