Monday, 14 September 2026 09:52:14 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అంగన్వాడీ లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 18 December 2025 10:33 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 18 : మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 35 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రములుగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తో ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించిన అంగన్వాడీ కార్యకర్తలు. వారికి ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసి తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్ గ్రేడ్ చేయడం తో నెలకు రూ 7000 /- జీతం పొందుతున్న మినీ అంగన్వాడి కార్యకర్తలు మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా మార్పు వలన రూ 11500 /-రూపాయల జీతం అందుకుంటారని అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తలు మొబైల్లో యాప్ ల నందు వివిధ రకాల డేటా చేస్తున్నందున వారికి మెరుగైన సమర్థవంతంగా పనిచేయగలరని రాష్ట్ర ప్రభుత్వం వారు 5G స్మార్ట్ ఫోన్ లను ఇవ్వటం జరిగినది. ఈ మొబైల్స్ లో 4G Ram, 64GB స్టోరేజ్ ఉంటుంది. కావున మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు అప్గ్రేడేషన్ ఉత్తర్వులు మరియు 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లను అంగన్వాడి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు మరింత బాధ్యతగా పనిచేయాలని, అంగన్వాడీకి వచ్చే పిల్లలను తల్లి కంటే ఎక్కువ బాధ్యతగా చూసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమానికి సిడిపిఓ నాగవేణి, ఏసిడిపిఓ డాక్టర్ సునీత, సెక్టార్ సూపర్వైజర్లు, బిపిసి మరియు అంగన్వాడి కార్యకర్తలు హాజరయ్యారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :