నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పుంగనూరు జరుగు వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా పుంగనూరు పరిసర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు గురుకులం ఆచార్య మరియు ఫిడే (ప్రపంచ చెస్ ఫెడరేషన్) లైసెన్స్డ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ మణికంఠ కామాటం మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు గురుకులం పొలం బడిలో చెస్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపు లో పాల్గొనదలచిన విద్యార్థులు మీ ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో పైన తెలిపిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు 9581432310 నందు సంప్రదించవచ్చు.
Reporter
Namitha News