Sunday, 13 September 2026 02:51:20 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మురికి నీటి కాలువలకు మూతలు వేయండి మహాప్రభో!

Date : 07 May 2026 09:17 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని మసీదు వీధి, విశ్వనాధ వీధి, క్రాస్ రోడ్డు, సిద్ధారెడ్డి గారి పల్లె లలో గత మూడేళ్ల క్రితం మురికినీటి కాలువను నిర్మించారు. అయితే ఆ కాలువలపై మూతలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రతినిత్యం ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇదే దారి గుండా ఈ మురికి నీటి కాలువల దుస్థితి చూసి చూడనట్లు వెళ్లడం దురదృష్టకరం. గతంలో స్పెషల్ ఆఫీసర్ స్థాయి నుండి ఎంపీడీవో స్థాయి అధికారులు ఈ సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వ నిధులు మంజూరు అయితే నీకా నాకా అని పోట్లాడుకునే రాజకీయ నాయకులు నిత్యం వందలాదిమంది సంచరించే ఈ కాలువల పై మూతలు వేయడానికి నిధులే కరువయ్యాయని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు స్పందించి ఈ మూరిక నీటి కాలువలపై మూతలు వేయడానికి కృషి చేయాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :