Tuesday, 14 April 2026 05:30:24 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

ఘనంగా అల్ ఇండియా కిసాన్ సభ 90వ ఆవిర్భావ వేడుకలు

Date : 11 April 2026 02:33 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : దేశం లో రైతుల శ్రేయస్సు కోసం 1936 ఏప్రిల్ 11వ తేదీన ఆవిర్బవించిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేటికీ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి టమోటో మార్కెట్ ఎదుట ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో రైతాంగానికి భూమి నీరు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు వలన రైతులు నిలువునా మోసపోతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలై అప్పులు ఊపులో కూరుకొని పోయి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని కోవత్తు లాగా తాను కరుగుతూ 10 మందికి వెలుగునిచ్చే విధంగా పండించిన పంట పెట్టుబడి రాకపోయినా దేశానికి అన్నం పెట్టాలని తాపత్రయపడే రైతన్న నేడు ఎటుతోశని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని భయపడ్డారు ఈ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతాంగానికి బోర్ మోటార్లకు ఆదాన్ని స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వమని వాటిని ధ్వంసం చేయండి అని పలకల్పాలు పలికి నేడు అదే పని చేస్తున్నారని రీ సర్వే పేరుతో రైతులు మధ్య చిచ్చు పెడుతూ తగాదాలు ప్రేరేపిస్తున్నారని రైతాంగాన్ని భూములును అప్పనంగా దోచుకుని కార్పొరేట్లకు కారు సౌకగా అమ్ముతున్నారని రాబోకాలంలో తినడానికి అన్నం లేక టాబ్లెట్లు తినే రోజులు వస్తాయని రైతు సంఘం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం సాంబ శివ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు సురేష్ కుమార్ రెడ్డప్ప రెడ్డి భాష మౌలాలి రామకృష్ణ నాగరాజు రవీంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :