Wednesday, 29 July 2026 05:28:36 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఘనంగా అల్ ఇండియా కిసాన్ సభ 90వ ఆవిర్భావ వేడుకలు

Date : 11 April 2026 02:33 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : దేశం లో రైతుల శ్రేయస్సు కోసం 1936 ఏప్రిల్ 11వ తేదీన ఆవిర్బవించిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేటికీ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి టమోటో మార్కెట్ ఎదుట ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో రైతాంగానికి భూమి నీరు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు వలన రైతులు నిలువునా మోసపోతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలై అప్పులు ఊపులో కూరుకొని పోయి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని కోవత్తు లాగా తాను కరుగుతూ 10 మందికి వెలుగునిచ్చే విధంగా పండించిన పంట పెట్టుబడి రాకపోయినా దేశానికి అన్నం పెట్టాలని తాపత్రయపడే రైతన్న నేడు ఎటుతోశని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని భయపడ్డారు ఈ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతాంగానికి బోర్ మోటార్లకు ఆదాన్ని స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వమని వాటిని ధ్వంసం చేయండి అని పలకల్పాలు పలికి నేడు అదే పని చేస్తున్నారని రీ సర్వే పేరుతో రైతులు మధ్య చిచ్చు పెడుతూ తగాదాలు ప్రేరేపిస్తున్నారని రైతాంగాన్ని భూములును అప్పనంగా దోచుకుని కార్పొరేట్లకు కారు సౌకగా అమ్ముతున్నారని రాబోకాలంలో తినడానికి అన్నం లేక టాబ్లెట్లు తినే రోజులు వస్తాయని రైతు సంఘం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం సాంబ శివ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు సురేష్ కుమార్ రెడ్డప్ప రెడ్డి భాష మౌలాలి రామకృష్ణ నాగరాజు రవీంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: