Wednesday, 29 July 2026 08:17:15 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఘనంగా శివ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బహుదానది చింతపర్తి రోడ్డుపై శ్రీ శివాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

Date : 25 June 2026 10:48 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఘనంగా శివ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బహుదానది చింతపర్తి రోడ్డుపై శ్రీ శివాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది గురువారం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట వేద పండితుల మల్లికార్జున స్వామి వారిచే విగ్రహ ప్రతిష్ట జరిగినది విగ్రహా ప్రతిష్ట సందర్భంగా బుధవారం రాత్రి కార్యక్రమాలు జరిగాయి నిమ్మనపల్లి పట్టణానికి చెందిన శివకుమార్ నిమ్మనపల్లి పట్టణానికి చెందిన బూదాతలు అగ్రవర్ణ కులాలు రెడ్లు తన సొంత నిధులు దాతల విరాళాలు తో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయం వద్ద చెక్కభజనలు కోలాటాలు తిరుమల తిరుపతి దేవస్థానం కి చెందిన అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులచే గంగులప్ప ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు మరియు రమ్యకృష్ణ వారిచే హరికథ గానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిమ్మనపల్లె పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తాదులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దివ్యశ్రీ శివకుమార్. చంద్రారెడ్డి బాలచంద్రారెడ్డి కే శ్రీనివాసులు సంకర రెడ్డి మంగళ శంకర పాపారాయుడు నర్సరీ రమేష్ శ్రీనివాసులు మనీషా శివ శంకర.. ఎం గంగులప్ప ఢిల్లీ కుమార్ రమ్యకృష్ణ సుదర్శన్ సాంబశివ మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :