నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - మార్చి 16 : మదనపల్లి మండలం వేంపల్లి పంచాయతీ హరిజనవాడ కు చెందిన తెలుగుదేశం సీనియర్ కార్యకర్త నల్లప్ప మనువడి కి అనారోగ్యం కలగడం తో స్థానిక ఆసుపత్రి చూపించినా నయం కాకపోవడం తో కార్పొరేట్ ఆసుపత్రి లో చూపిస్తే లివర్ మార్పిడి చేయాలని ఖర్చుతో కూడుకొన్నది కావడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష ను ఆర్థించగా ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తు చేయించి కార్యకర్త నల్లప్ప ను రాజధాని అమరావతి కి తీసుకొని వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మన సీనియర్ కార్యకర్త నల్లప్ప కష్టం ను వివరించి 8 లక్షల రూపాయలను మంజూరు చేయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. రాజధాని అమరావతి లోనే చెక్ అందుకొన్న నల్లప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు కు, మంత్రి లోకేష్ కు, త్వరతగతిన సహాయం అందచేయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నల్లప్ప
Reporter
Namitha News