Wednesday, 29 July 2026 02:25:55 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తూర్పు పాఠశాలలో శ్రీ చిన్నపిల్లలు జనరల్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం

Date : 30 November 2025 07:54 PM Views : 273

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 30 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేట లోని తూర్పు పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం శ్రీ చిన్న పిల్లలు &జనరల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ లు సుబ్రహ్మణ్యం, రేవతి ఈ ఉచిత శిబిరం లో కీళ్ళ నొప్పులు, గుండె కు సంబందించిన వ్యాదులు, కిడ్నీ సమస్యలు కలిగిన వారికి మహిళలు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి తరుపున 70 మంది ఒపీ లు ఉచిత వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా ఆసుపత్రిలో అత్యాధునిక ఎన్ ఐ సి యు వెంటిలేటర్ సౌకర్యం కలదని, పుట్టినప్పుడు ఏ డవని శిశువులకు ప్రత్యేక చికిత్స, ఊపిరి తీసుకోవడంలో సమస్యలకు చికిత్స బరువు తక్కువగా పుట్టడం నెలలు తక్కువగా పుట్టడం మూర్ఛ, కామెర్లు ఇన్ఫెక్షన్ నెమ్ము ల్యాబ్, ఎక్స్ రే, ఈ సి జి అత్యవసర సేవలు 24 గంటలు అందిస్తామన్నారు.రక్త హీనత రక్త సంబందించిన వ్యాధులకు కోలేస్ట్రాల్ గర్భిణీ స్త్రీలకు షుగర్, బిపి ప్రత్యేకంగా చూపడం జరుగుతుందన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్నా డాక్టర్ లు సుబ్రహ్మణ్యం, జి రేవతి, పుష్ప, స్వప్న, హర్షియ, సమీరా, రెబ్బాన్, రెడ్డెప్ప

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :