నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 05 : మదనపల్లి నియోజకవర్గం లోని రామసముద్రం మండలం కమ్మవారిపల్లి నందు వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఊరేగింపు పాల్గొని ప్రత్యేకపూజలుచేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు , మాజీ సర్పంచ్ చలపతి నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, వెంకటరమ నాయుడు,కే రెడ్డప్ప,నవీన్ కుమార్, తెలుగు యువత నాయకులు శ్రీనాథ్, అశోక్, రాజు,బీజేపీ శ్రీకాంత్,భాను ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News