Thursday, 16 April 2026 06:40:55 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎస్టి గురుకుల సౌకర్యాలపై జేసీఆర్ పెద్దమనుసు

Date : 04 August 2025 11:27 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్ట్ 04 ః తంబళ్లపల్లె గిరిజన గురుకుల విద్యాలయం అసౌకర్యాల తో కొట్టుమిట్టాడుతుండేది. గతంలో పాలకుల నిర్లక్ష్యంతో గిరిజన విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఈ మధ్య ఉన్నతాధికారులతోపాటు తాసిల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, కార్యదర్శి శ్రీనివాసరావు లు గురుకుల సమస్యలను తంబళ్లపల్లె ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి గిరిజన విద్యార్థుల సౌకర్యాల కల్పనలో తీవ్రంగా స్పందించారు. వెంటనే గురుకుల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించగా గురుకులంలోని మినిరల్ వాటర్ ప్లాంట్,బాత్ రూం లు, కుళాయిల మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు విద్యతోబాటు నాణ్యమైన భోజనం ఇతర సౌకర్యాలు చకచకా జరిగిపోయాయి. ఈ కార్యక్రమాల నిర్వహణకు స్కూల్ కమిటీ చైర్మన్ మనిగే రాజన్న, హెడ్మాస్టర్ తో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, నాగరాజు, పిల్లల తల్లిదండ్రులు సహకరించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :