నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 09 : అన్నమయ్య జిల్లా ఆత్మీయ కలయిక అదరహో వేలాదిగా హాజరైన క్షత్రియ కుటుంబ సభ్యులు అంబరాన్ని అంటిన సంబరాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు రాజులు రాజకీయంలోనూ రాజసంలోనూ ముందుండాలి ఇంత పెద్ద కుటుంబాన్ని ప్రతి క్షత్రియ సోదరుడు సద్వినియో పరుచుకోవాలి ఒకరి కష్టంలో ఒకరు పాలుపంచుకోవాలి పార్టీలతో పని లేకుండా క్షత్రియ కుటుంబ సభ్యులందరూ క్షత్రియుల అభ్యున్నతికి కృషి చేయాలి క్షత్రియ ఆత్మీయ సమావేశానికి వేదికగా మారిన పుల పుత్తూరు క్షత్రియ మిత్రుల వేడుకలతో క్షత్రియ పుత్తూరు గా మారిన వైనం పరస్పర క్షేమ సమాచారాలతో పెద్ద క్షత్రియ కుటుంబ వేడుకలు అపూర్వ ఆతిథ్యం అందించిన నిర్వాహకులు మన క్షత్రియ మన కుటుంబం అనేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సోదర ముఖ్య నాయకులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. ఏపీడబ్ల్యూ ఓసీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్ నిషిదా రాజు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరాజు, క్షత్రియ వెల్ఫేర్ మెంబర్ వెంకటేశ్వరరాజు, రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన జిల్లా నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు, క్షత్రియ సంఘం నాయకులు శరత్ రాజు, డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, చేజర్ల సుబ్బరామరాజు, రాజశేఖర్ రాజు, శివరామరాజు, వినోద్ రాజు, వెంకటేశ్వరరాజు, రవిరాజు, మహేశ్వర్ రాజు, చక్రధర్ రాజు, రమణ రాజు, సతీష్ రాజు, మల్లికార్జున రాజు, శివరాజు క్షత్రియ సోదర సోదరీమణులు బంధుమిత్రులు బంధువులు మహిళలు క్షత్రియ బంధువులు పాల్గొన్నారు .
Reporter
Namitha News