Thursday, 30 July 2026 07:31:29 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పుల పుత్తూరు లో ఘనంగా క్షత్రియ కార్తీక వనభోజనం

Date : 09 November 2025 09:58 PM Views : 452

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 09 : అన్నమయ్య జిల్లా ఆత్మీయ కలయిక అదరహో వేలాదిగా హాజరైన క్షత్రియ కుటుంబ సభ్యులు అంబరాన్ని అంటిన సంబరాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు రాజులు రాజకీయంలోనూ రాజసంలోనూ ముందుండాలి ఇంత పెద్ద కుటుంబాన్ని ప్రతి క్షత్రియ సోదరుడు సద్వినియో పరుచుకోవాలి ఒకరి కష్టంలో ఒకరు పాలుపంచుకోవాలి పార్టీలతో పని లేకుండా క్షత్రియ కుటుంబ సభ్యులందరూ క్షత్రియుల అభ్యున్నతికి కృషి చేయాలి క్షత్రియ ఆత్మీయ సమావేశానికి వేదికగా మారిన పుల పుత్తూరు క్షత్రియ మిత్రుల వేడుకలతో క్షత్రియ పుత్తూరు గా మారిన వైనం పరస్పర క్షేమ సమాచారాలతో పెద్ద క్షత్రియ కుటుంబ వేడుకలు అపూర్వ ఆతిథ్యం అందించిన నిర్వాహకులు మన క్షత్రియ మన కుటుంబం అనేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సోదర ముఖ్య నాయకులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. ఏపీడబ్ల్యూ ఓసీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రెసిడెంట్ నిషిదా రాజు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరాజు, క్షత్రియ వెల్ఫేర్ మెంబర్ వెంకటేశ్వరరాజు, రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన జిల్లా నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు, క్షత్రియ సంఘం నాయకులు శరత్ రాజు, డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, చేజర్ల సుబ్బరామరాజు, రాజశేఖర్ రాజు, శివరామరాజు, వినోద్ రాజు, వెంకటేశ్వరరాజు, రవిరాజు, మహేశ్వర్ రాజు, చక్రధర్ రాజు, రమణ రాజు, సతీష్ రాజు, మల్లికార్జున రాజు, శివరాజు క్షత్రియ సోదర సోదరీమణులు బంధుమిత్రులు బంధువులు మహిళలు క్షత్రియ బంధువులు పాల్గొన్నారు .

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: