నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 23 : మదనపల్లి పట్టణం చౌడేశ్వరి కళ్యాణ మండపం లో దేశ వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులు మల్లికార్జున రెడ్డి, ప్రత్యూష రెడ్డి లను, శ్రీరస్తు కళ్యాణమండపం నందు టీడీపీ నాయకులు అంగళ్ళు సూరి కూతురు నిశ్చితార్థ వేడుకకు ASP వేంకటాద్రి సార్ తో కలిసి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, సిద్ధులు, శీనా , అరుణ్, సునీల్, JCB మధు, మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News