Wednesday, 29 July 2026 04:27:05 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు గా ఎన్నారై మీరా మోహిద్దీన్

పలువురు అభినందనలు

Date : 06 November 2025 07:45 AM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 06 : ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్నారై మీరా మొహిద్దిన్ నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ పార్టీ శ్రేణులు వారి అభిమానులు పట్టణంలోని బిఎస్సార్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు.. మైనార్టీ అధ్యక్షులుగా తనను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్నారై మీరా మొహిద్దిన్ తెలిపారు.. BSR సెంటర్ లో భారీగా బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు కేకులు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు, కొండ వెంకటేశ్వర్లు, పులిమి రమేష్ రెడ్డి,వెంగల్ రెడ్డి, మస్తాన్ వలి, సురేష్, యస్దాని, సుబ్బారెడ్డి , షారుక్, రహీం, షైబి,సర్దార్, జనార్దన్ రెడ్డి, తారిఖ్ తదితరులు పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :