Wednesday, 29 July 2026 05:19:34 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె కోనేరు మరమ్మత్తు పనులకు శ్రీకారం - ఎంపీడీవో ఉషారాణి

Date : 22 June 2026 09:55 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పురాతన కోనేరు పుష్కరిణిల అభివృద్ధిలో భాగంగా తంబళ్లపల్లె నడిబొడ్డున గల పురాతన కోనేరు ఎంపికై అభివృద్ధి పనులు చేపట్టడం హర్షనీయమని ఎంపీడీవో ఉషారాణి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అభివృద్ధి పనులకు ఎంపీడీవో తో పాటు మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మలు పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.టిఎన్ కుటుంబీకుల హయాంలో ఓ వెలుగు వెలిగిన కోనేరు సుమారు 7 లక్షల ఉపాధి నిధులతో కోనేరు లో ముండ్ల చెట్ల తొలగింపు, ప్రహరీ గోడ నిర్మాణం తోపాటు గేట్లు, లోపల మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పరుగులు పెడుతున్నాయని కోనేరును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ వెంకటరమణ, టెక్నికల్ అసిస్టెంట్ బాలగంగాధర్,కార్యదర్శి శ్రీనివాసరావు,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, కాలా నారాయణ, రామచంద్రారెడ్డి, సుధాకర్, కన్నె మడుగు సురేంద్ర, గోపి దీన్ని సుధాకర్, శ్రీనివాసులు,జనసేన ఎద్దుల నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :