Saturday, 12 September 2026 05:33:50 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మహాశివరాత్రి కి మల్లన్న ఆదాయం 18.75లక్షల రూపాయలు

Date : 18 February 2026 07:05 AM Views : 313

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి హుండీల ద్వారా భక్తులు రూ 18,74,954 లక్షలు ఆదాయం వచ్చినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ శశి కుమార్, ఈవో ముని రాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు విలేకరుల తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. సాధారణ హుండీ ద్వారా రూ 14,40,650, లక్షలు చదివింపులు ద్వారా రూ 28,000 వేలు, తాత్కాలిక హుండీ ద్వారా రూ 1,24,809 లక్షలు, టికెట్లు ద్వారా రూ 2,81,496 లక్షలు మొత్తం రూ 18,74,954 ఆదాయం సమకూరింది. నగదు తో పాటు బంగారు, వెండి వస్తువులు భక్తులు కానుకగా సమర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, టిడిపి నాయకులు తులసీదర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, సోమశేఖర్, రామచంద్ర, కాలా నారాయణ, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి, నరసింహులు, శంకర, బిజెపి నాయకులు రమణ, లక్ష్మయ్య, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :