నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,.పుంగనూరు మండలం ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ డివిజనల్ డిఎస్పి పావని ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రక్షణ కల్పించి, చట్టపరమైన సమస్య లు పరిష్కారం చూపాలని దళిత నాయకులు కోరారు. అనంతరం డి ఎస్పీ కి దుష్యాలువ తో ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి. పెంచుపల్లి కృష్ణప్ప. సీనియర్ నాయకులు. ఏ.కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు. జిల్లా కార్యదర్శి. కే.సుబ్రహ్మణ్యం. జిల్లా కార్యవర్గ సభ్యులు.అనమప్ప. మారెమ్మ గుడి రెడ్డప్ప. మండల అధ్యక్షుడు.బి.నాగభూషణం,సుబ్రమణ్యం.మరియు. తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News