Sunday, 03 May 2026 09:14:57 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

మదనపల్లి డీఎస్పీ పావని ని సన్మానించిన దళిత నాయకులు

డి ఎస్పీ ని సన్మానించిన ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘ సభ్యులు

Date : 01 May 2026 01:57 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,.పుంగనూరు మండలం ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ డివిజనల్ డిఎస్పి పావని ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రక్షణ కల్పించి, చట్టపరమైన సమస్య లు పరిష్కారం చూపాలని దళిత నాయకులు కోరారు. అనంతరం డి ఎస్పీ కి దుష్యాలువ తో ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి. పెంచుపల్లి కృష్ణప్ప. సీనియర్ నాయకులు. ఏ.కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు. జిల్లా కార్యదర్శి. కే.సుబ్రహ్మణ్యం. జిల్లా కార్యవర్గ సభ్యులు.అనమప్ప. మారెమ్మ గుడి రెడ్డప్ప. మండల అధ్యక్షుడు.బి.నాగభూషణం,సుబ్రమణ్యం.మరియు. తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: