Friday, 19 June 2026 04:58:45 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మదనపల్లి డీఎస్పీ పావని ని సన్మానించిన దళిత నాయకులు

డి ఎస్పీ ని సన్మానించిన ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘ సభ్యులు

Date : 01 May 2026 01:57 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,.పుంగనూరు మండలం ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ డివిజనల్ డిఎస్పి పావని ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రక్షణ కల్పించి, చట్టపరమైన సమస్య లు పరిష్కారం చూపాలని దళిత నాయకులు కోరారు. అనంతరం డి ఎస్పీ కి దుష్యాలువ తో ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి. పెంచుపల్లి కృష్ణప్ప. సీనియర్ నాయకులు. ఏ.కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.నాగరాజు. జిల్లా కార్యదర్శి. కే.సుబ్రహ్మణ్యం. జిల్లా కార్యవర్గ సభ్యులు.అనమప్ప. మారెమ్మ గుడి రెడ్డప్ప. మండల అధ్యక్షుడు.బి.నాగభూషణం,సుబ్రమణ్యం.మరియు. తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :