నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 06 : మదనపల్లె నియోజకవర్గం 2వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గొల్ల గిరి కృష్ణప్ప, మరియు ఎస్టేట్ ఉదయ్ అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే, టిడిపి రాష్ట్ర తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబ సంఘటనా స్థలానికి చేరుకుని, కృష్ణప్ప,ఉదయ్ భౌతిక దేహాలకు పూలమాjలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, వారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు మదనపల్లె టీడీపీ నాయకులు మృతి నివాళులర్పించిన తెలుగు యువత
Reporter
Namitha News