Friday, 19 June 2026 03:18:01 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి

Date : 27 April 2026 04:23 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి నేడు స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో అడ్వకేట్ సురేష్ బాబు నాయుడు గారి కుమారుడు షణ్ముగ సిద్ధ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి అనుచరులు సంస్థ ను సందర్శించి పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించి....సంస్థ చేస్తున్న సేవలు చాలా అమోఘమని కొనియాడారు.ఒక రోజుకు సగటున 6000 మందికి పైగా ఆకలి బాధలతో చనిపోతున్నారని. నిరధారణ గురైన వారందరినీ అక్కున చేర్చుకొని కాపాడుతున్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సీవలు స్లాగనీయమని కొనియాడారు. అన్నారు. ఈ కార్యక్రమంలో రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి కుమారుడు విష్ణు తో పాటు మదనపల్లె స్థానిక టిడిపి కార్యకర్తలు సానుభూతిపరులు అనుచరులు సహచరులు పాల్గొన్నారు సంస్థ అధ్యక్షులు యం. పి.ఆనందన్ గారి తో... కలిసి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ జి వీ యస్. బాబు, జనరల్ సెక్రటరీ కవితా రాణి సంస్థ కోశాధికారి పట్నం గిరిజ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ చరణ్ లతోపాటు ఆనంద వృద్ధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొని జ్ఞాపిక అందజేయడం జరిగినది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: