Saturday, 18 April 2026 02:32:08 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

సమాచార హక్కు ఉల్లంఘన పై తాహాసిల్దారు కు ఫిర్యాదు

Date : 06 April 2026 09:39 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 6 ః తనకు పిత్రార్జితం గా వచ్చిన భూమిని చూపించాలని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగి ఎనిమిది మాసాలు కావచ్చినా పట్టించుకోలేదని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు సలాది రాజశేఖర్ కోసువారిపల్లి ప్రత్యేక అధికారి తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది 20-08-2025 తేదీన బి కొత్తకోట మండలంలోని తన పెద్దలకు చెందిన భూములకు చెందిన రికార్డులు, సర్వే నెంబర్లు, అడంగల్ తదితర వివరాలకు సమాచార హక్కు చట్టం ద్వారా సలాది రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా వెంటనే పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో సోమవారం కోసువారిపల్లె పంచాయతీ ప్రత్యేక అధికారి తాసిల్దారు శ్రీనివాసులకు ఫిర్యాదు చేయగా ఆయన సంబంధిత బి కొత్తకోట తాసిల్దార్ దృష్టికి పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :