Wednesday, 29 July 2026 02:43:35 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సమాచార హక్కు ఉల్లంఘన పై తాహాసిల్దారు కు ఫిర్యాదు

Date : 06 April 2026 09:39 PM Views : 240

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 6 ః తనకు పిత్రార్జితం గా వచ్చిన భూమిని చూపించాలని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగి ఎనిమిది మాసాలు కావచ్చినా పట్టించుకోలేదని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు సలాది రాజశేఖర్ కోసువారిపల్లి ప్రత్యేక అధికారి తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది 20-08-2025 తేదీన బి కొత్తకోట మండలంలోని తన పెద్దలకు చెందిన భూములకు చెందిన రికార్డులు, సర్వే నెంబర్లు, అడంగల్ తదితర వివరాలకు సమాచార హక్కు చట్టం ద్వారా సలాది రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా వెంటనే పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో సోమవారం కోసువారిపల్లె పంచాయతీ ప్రత్యేక అధికారి తాసిల్దారు శ్రీనివాసులకు ఫిర్యాదు చేయగా ఆయన సంబంధిత బి కొత్తకోట తాసిల్దార్ దృష్టికి పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :