Saturday, 12 September 2026 04:43:41 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఓటర్ నమోదు ఫారం పై అవగాహన తాహాసిల్దార్ తపస్వని

Date : 03 July 2026 07:00 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఓటర్ నమోదు ఫారం పై అవగాహన తాసిల్దార్ తపస్ఫని నిమ్మనపల్లె మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయంలో తాసిల్దార్ తపస్వని ఆధ్వర్యంలో శుక్రవారం ఓటర్ నమోదు ఫారం పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బిఎల్ఓ బిఎల్ఏలు ఓటరు ల సవరణ జాబితా నిమిత్తం గ్రామాల్లో వారి ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఎన్నో రేషన్ ఫారాలు నమోదు చేయడంపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు బి ఎల్ ఎ బిఎల్ఓ లు ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు గ్రామస్తులు అధికారులకు పూర్తి వివరాలు సమర్పించి వారికి సహకరించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ తపస్సుని తెలుగుదేశం నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జడ్పిటిసి సభ్యులు మునిరత్నం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ల నమోదుపై అధికారులకు సహకరించి తమ ఓటును పరిశీలించుకోవాలన్నారు ఇందులో భాగంగా సవరణలు ఏమైనా ఉంటే సరిచూసుకోవాలని తెలిపారు ఓటర్ ఫారం ను క్రుప్తంగా పరిశీలించి వారి ఓటు హక్కును కల్పించడం జరుగుతుంది హోటల్ ఎవరో కంగారు పడకూడదని వారు తెలిపారు కార్యక్రమంలో తాసిల్దార్ తప్పస్ఫని ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు మునిరత్నం సింగల్ విండో అధ్యక్షులు కోట రమణ రెడ్డి బిఎల్వోలు సందీ హిమబిందు వీఆర్వో జిరెడ్డి బి ఎల్ ఎ బి ఎల్ వోలు చిన్నబాబు విజయ్ ని యాన్ మొహిద్దిన్ సుజాత తేజ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :