Wednesday, 29 July 2026 10:03:40 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఓటర్ నమోదు ఫారం పై అవగాహన తాహాసిల్దార్ తపస్వని

Date : 03 July 2026 07:00 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఓటర్ నమోదు ఫారం పై అవగాహన తాసిల్దార్ తపస్ఫని నిమ్మనపల్లె మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయంలో తాసిల్దార్ తపస్వని ఆధ్వర్యంలో శుక్రవారం ఓటర్ నమోదు ఫారం పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బిఎల్ఓ బిఎల్ఏలు ఓటరు ల సవరణ జాబితా నిమిత్తం గ్రామాల్లో వారి ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఎన్నో రేషన్ ఫారాలు నమోదు చేయడంపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు బి ఎల్ ఎ బిఎల్ఓ లు ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు గ్రామస్తులు అధికారులకు పూర్తి వివరాలు సమర్పించి వారికి సహకరించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ తపస్సుని తెలుగుదేశం నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జడ్పిటిసి సభ్యులు మునిరత్నం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ల నమోదుపై అధికారులకు సహకరించి తమ ఓటును పరిశీలించుకోవాలన్నారు ఇందులో భాగంగా సవరణలు ఏమైనా ఉంటే సరిచూసుకోవాలని తెలిపారు ఓటర్ ఫారం ను క్రుప్తంగా పరిశీలించి వారి ఓటు హక్కును కల్పించడం జరుగుతుంది హోటల్ ఎవరో కంగారు పడకూడదని వారు తెలిపారు కార్యక్రమంలో తాసిల్దార్ తప్పస్ఫని ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు మునిరత్నం సింగల్ విండో అధ్యక్షులు కోట రమణ రెడ్డి బిఎల్వోలు సందీ హిమబిందు వీఆర్వో జిరెడ్డి బి ఎల్ ఎ బి ఎల్ వోలు చిన్నబాబు విజయ్ ని యాన్ మొహిద్దిన్ సుజాత తేజ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: