Friday, 19 June 2026 03:19:20 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

జనగణన కార్యక్రమంలో కీలక పాత్ర పోషించండి - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 01 May 2026 11:06 AM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : జనగణన కార్యక్రమంలో ఎన్నికల సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని ఎన్నికల ఛార్జ్ ఆఫీసర్ తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో సూపర్వైజర్లకు ఐడి కార్డులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని పోలింగ్ బూత్ ల వారి సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు చేపట్టిన జనగణన సర్వేలో సూపర్వైజర్లు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నికాసైన ఓటర్ల గుర్తింపు చేపట్టాలని సూచించారు. జనగణన పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించడానికి సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకరించాలని సూపర్వైజర్లు తమ పర్యవేక్షణ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ,మండలంలోని సూపర్వైజర్లు, రెవిన్యూ విఆర్వోలు అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :