Sunday, 03 May 2026 09:13:53 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

జనగణన కార్యక్రమంలో కీలక పాత్ర పోషించండి - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 01 May 2026 11:06 AM Views : 54

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : జనగణన కార్యక్రమంలో ఎన్నికల సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని ఎన్నికల ఛార్జ్ ఆఫీసర్ తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో సూపర్వైజర్లకు ఐడి కార్డులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని పోలింగ్ బూత్ ల వారి సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు చేపట్టిన జనగణన సర్వేలో సూపర్వైజర్లు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నికాసైన ఓటర్ల గుర్తింపు చేపట్టాలని సూచించారు. జనగణన పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించడానికి సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకరించాలని సూపర్వైజర్లు తమ పర్యవేక్షణ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ,మండలంలోని సూపర్వైజర్లు, రెవిన్యూ విఆర్వోలు అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :