నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య మదనపల్లి జిల్లా నిమ్మనపల్లి మండలం బండమీద పల్లి హరిజనవాడలో చేతి బోరు పంపు పునర్ మరమ్మతులు చేసిన వైసిపి కార్యనిర్వాహక సభ్యులు సరస్వతి సుధాకర్, నిమ్మనపల్లి మండలం బండమీద పల్లి హరిజనవాడలో గత 13 సంవత్సరాలుగా చేతి బోరు పంపు ఆ ఊరి ప్రజలకు తాగునీరు బోరు మరమ్మతుకులకు నోచుకోక పోయింది. హరిజనవాడ ప్రాంత వాసులకు తాగునీరు అందించేందుకు వైసిపి కార్యనిర్వాహక సభ్యులు సరస్వతి సుధాకర్ చేతి బోరును మరమ్మతులు చేయించి గ్రామ వాసులకు తాగునీరు అందజేశారు.
Reporter
Namitha News