నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 10 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో శనివారం విద్యుత్ శాఖ కు సంబంధించి మరమ్మతు పనులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ సురేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. తంబళ్లపల్లెలోని ప్రజలు, వినియోగదారులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ అంతరాయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.
Reporter
Namitha News