నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : అన్నమయ్య జిల్లా లో చోరీ కాబడిన, జారవిడుచుకొన్న మైబైల్ సెల్ ఫోన్ల ను ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి రూ.1.56,36 కోట్ల విలువైన 716 సెల్ ఫోన్ల ను తమ టెక్నీకల్ సిబ్బంది తిరిగి స్వాధీనం చేసుకున్నారని, అన్నమయ్య పోలీసులను అభినందిస్తూ రికవరీ చేసిన సెల్ ఫోన్ల ను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మదనపల్లె లో కొత్తగా జిల్లా కేంద్రం మైన మదనపల్లి లో ఎస్పీ కార్యాలయం లో ను ప్రారంభించిన డిఐజి కోయ ప్రవీణ్ . ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్, ఏఎస్పి వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News