Wednesday, 29 July 2026 12:43:50 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ప్రకృతి వనం కోసం స్పెషల్ ఆఫీసర్ రూ 20వేల విరాళం

Date : 10 February 2026 08:57 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు పెంపకం పై స్పందించిన స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి పాఠశాలకు రూ 20వేల విరాళం అందించారు. ఆయన స్ఫూర్తితో ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ పాఠశాల ప్రాంగణంలో పెరటి తోటలు పెంపకం తో పాటు ఖాళీ స్థలంలోని రాళ్లగుట్ట తొలగించడానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తున్నాడు. మోడల్ స్కూల్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు మనవిగా భావించి ఖాళీ స్థలాలలో పెరటి తోటలు పెంచితే ప్రకృతి వ్యవసాయం పై అవగాహన తోపాటు పర్యావరణ కాలుష్య నివారణ అందరికీ ఆదర్శంగా నిలవాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :