Thursday, 30 July 2026 05:44:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి లో మానవీయ ఘటన

దొంగతనం నేపంతో రాతి కూసానికి కట్టేసి మూకమ్మడి గా దాడి

Date : 28 July 2026 11:31 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / : మదనపల్లి - జూలై 28 : మదనపల్లె పట్టణం వారపు సంత లో ఎర్రగడ్డల వ్యాపారం చేసే యస్.కె.ఏం. ట్రేడర్స్ కరీం బాషా దుకాణంలో చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర కలకలం గా మారింది. మంగళవారం రాత్రి మదనపల్లి మండలం వేంపల్లె గ్రామానికి చెందిన సి.నాగేంద్ర వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ ను కరీం బాషా తన సిబ్బందితో కలసి తాళ్లతో కట్టేసి దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకొని పియస్ కు తరలించారు. దర్యాప్తు లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :