Sunday, 13 September 2026 08:10:53 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రాయలసీమ కోటాలో బలిజలకు ఎమ్మెల్సీ కేటాయించాలి - అంజన్ కుమార్

Date : 15 July 2026 11:01 PM Views : 304

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ స్థానాలలో రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని రాష్ట్ర కాపునాడు సంఘ ఉపాధ్యక్షుడు అంజన్ కుమార్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తంబళ్లపల్లెలో జరిగిన బలిజల ఆత్మీయ6 సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 33% పైగా బలిజ సామాజిక వర్గం బలంగా ఉండి అందుకు తగ్గట్టు రాజకీయంగా అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర తో పాటు రాయలసీమలో పలు నియోజకవర్గాలలో ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశామని నేడు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి దశా దిశా బలిజ సామాజిక వర్గానికి నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. అలాంటి బలిజలకు రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఈ విషయమై రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం ఒక్క తాటిపై నిలిచి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రాయలసీమ లో బలిజ సామాజిక వర్గం దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి తగిన న్యాయం జరగలేదని ఇప్పటికైనా కచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, బిజెపి మాధవ్, నారా లోకేష్ లను కోరుతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో బలిజ సామాజిక వర్గం ఐక్యతతో పాటు బలోపేతానికి ఈ నెల 26వ తేదీ బి కొత్తకోటలో జరిగే బలిజ ఆత్మీయ సమావేశానికి ప్రతి బలిజ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేకే కృష్ణమూర్తి, కాకర్ల కృష్ణమూర్తి, కసెట్టి వెంకటరమణ ,కుంచు మోహన్, కొటాల శివకుమార్, ధనుంజయ, జగదీష్, మోపూరి రెడ్డప్ప, రామచంద్ర, మధుసూదన్, మల్లికార్జున లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: