Thursday, 30 July 2026 12:20:51 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రాయలసీమ కోటాలో బలిజలకు ఎమ్మెల్సీ కేటాయించాలి - అంజన్ కుమార్

Date : 15 July 2026 11:01 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ స్థానాలలో రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని రాష్ట్ర కాపునాడు సంఘ ఉపాధ్యక్షుడు అంజన్ కుమార్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తంబళ్లపల్లెలో జరిగిన బలిజల ఆత్మీయ6 సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 33% పైగా బలిజ సామాజిక వర్గం బలంగా ఉండి అందుకు తగ్గట్టు రాజకీయంగా అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర తో పాటు రాయలసీమలో పలు నియోజకవర్గాలలో ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశామని నేడు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి దశా దిశా బలిజ సామాజిక వర్గానికి నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. అలాంటి బలిజలకు రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఈ విషయమై రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం ఒక్క తాటిపై నిలిచి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రాయలసీమ లో బలిజ సామాజిక వర్గం దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి తగిన న్యాయం జరగలేదని ఇప్పటికైనా కచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, బిజెపి మాధవ్, నారా లోకేష్ లను కోరుతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో బలిజ సామాజిక వర్గం ఐక్యతతో పాటు బలోపేతానికి ఈ నెల 26వ తేదీ బి కొత్తకోటలో జరిగే బలిజ ఆత్మీయ సమావేశానికి ప్రతి బలిజ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేకే కృష్ణమూర్తి, కాకర్ల కృష్ణమూర్తి, కసెట్టి వెంకటరమణ ,కుంచు మోహన్, కొటాల శివకుమార్, ధనుంజయ, జగదీష్, మోపూరి రెడ్డప్ప, రామచంద్ర, మధుసూదన్, మల్లికార్జున లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :