Sunday, 13 September 2026 10:19:06 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మహిళలకు రిజర్వేషన్లు 33% టిడిపి భరోసా, మహిళలు ర్యాలీ

టిడిపి ఇంచార్జ్ చల్లా బాబు ఆధ్వర్యంలో కదం తొక్కిన మహిళలు

Date : 03 June 2026 01:25 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణం నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్ర రెడ్డి (చల్లా బాబురెడ్డి )గారు మహిళలతో కలిసి ట్రావెల్స్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.* *మహిళలను గుర్తించి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడులో హామీ ఇచ్చిన గౌరవ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమినేత పవన్ కళ్యాణ్ గారికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు.* *ఈ సందర్భంగా చల్లా బాబురెడ్డి గారు ప్రసంగిస్తూ మహిళలకు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు లభించిందని ఆస్తిలో పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని మరియు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిదని మరియు తెలుగుదేశం పార్టీది అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో మహిళలను ప్రోత్సహించేలాగా మరియు రాజకీయ నాయకులుగా తయారు చేసేందుకు 33% రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తుందని కావున మహిళలందరూ ప్రత్యేకంగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి కూటమినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని కోరారు.*రూరల్ టిడిపి సీనియర్ నాయకులు మాధవరెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ శమీపతి, రాష్ట్ర గిరిజన ట్రై కార్ డైరెక్టర్ భూక్యా కృష్ణ నాయక్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రవతమ్మ,గంగాధర,రెడ్డెప్ప నాయుడు,కో డైరెక్టర్ కోలాట రమణ, రఘువ,తెలుగు మహిళ కవితమ్మ, జయశ్రీ,భాస్కర్ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులు రామ కృష్ణ,సుబ్రహ్మణ్యం *ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున మహిళలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :