Monday, 14 September 2026 08:00:53 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ సీఎం కి శ్రీరామ్ చినబాబు వినతి

Date : 07 July 2026 04:50 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని సీఎం కి వినతి .....తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు విశాలాంధ్ర, మదనపల్లి: జిల్లా కేంద్రంగా ఏర్పడిన మదనపల్లె పట్టణాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మదనపల్లె అభివృద్ధికి అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ముఖ్యంగా పట్టణంలో రోడ్ల అనుసంధానం మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేయడం, ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లె టమోటా మార్కెట్‌ను ఆధునికీకరించడం, రోడ్లు–భవనాల శాఖ పరిధిలో మౌలిక సదుపాయాలను విస్తరించడం, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీరామ్ చినబాబు విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :