Sunday, 13 September 2026 03:45:55 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

టిడిపి సీనియర్ కార్యకర్త గుర్రప్ప కి నివాళులు అర్పించిన టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు

Date : 05 May 2026 09:44 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -మే 05 : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం భీమ గాని పల్లి పంచాయతీ ఉలవలదిన్నె గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త అభిమాని గుర్రప్ప సోమవారం సాయంత్రం శివైక్యం చెందారు. సమాచారం తెలిసిన వెంటనే టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, గంగులప్ప, లక్ష్మీనారాయణ, గంగరాజు,సాతార్ల సుబ్రహ్మణ్యం, పూజారి సుధాకర్, గిరి, వెంకట్,భీమ గాని పల్లి రెడ్డి, నాగప్ప నాగరాజా వెంకటరమణ, సిద్ధప్ప, చెంగప్ప ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పుంగనూరు మండలంలో టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి సీనియర్ కార్యకర్తగా అభిమానిగా గుర్రప్ప గారు పార్టీకి చేసిన కృషిని కొనియాడారు.ఎన్నికల సమయం లో పార్టీ బలోపేతానికి గ్రామం లోనె కాకుండా మండలం లో ఆయన మరెందరో కార్యకర్తలతో కలసి కృషి చేసారని,టిడిపి పార్టీ లో ఓ మంచి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజెసి టిడిపి పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :