Monday, 08 June 2026 09:57:17 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

స్వంత నియోజకవర్గం లో సీడ్ మల్లికార్జున కు తీవ్ర పరాభవం

Date : 19 November 2025 05:18 PM Views : 826

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - నవంబర్ 19: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్ళు లోనీ భారత్ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల రభసా తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సీడ్ మల్లికార్జున నాయుడు ను సభా వేదిక నుండి కిందకు దింపాలని పట్టుబడ్డ తెలుగు తమ్ముళ్లు. ఇంచార్జ్ మంత్రి జోక్యం చేసుకున్న పట్టువదలని తెలుగు తమ్ముళ్లు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మల్లికార్జున నాయుడు ను స్టేజి నుంచి దింపేయడంతో సర్దుమనిగిన గొడవ. తంబల్లపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రోగ్రామ్ చేసిన ప్రతిసారి ఇదే తంతు జరగడంతో కార్యకర్తల పై ఆసహనం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సీడ్ మల్లికార్జున స్టేజీ దిగిపోవడం తో కొనసాగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :