Thursday, 30 July 2026 03:35:33 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తాగునీటి కోసం రెండు గ్రామల ప్రజల మధ్య ఘర్షణ

అధికారుల తీరుపై విస్మయం తెలియచేస్తున్న సీపీఐ నాయకులు

Date : 22 March 2026 04:53 PM Views : 240

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - మార్చి 22 : వేసవి కాలం ఆరంభం లోనే తాగునీటి కోసం అల్లాడుతున్న గ్రామస్థులు. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అడవికుంట పల్లి, ఎర్రజేనుపల్లె రెండు గ్రామాల ప్రజలు తాగు నీటి కోసం కొట్టుకుంటున్నా పంచాయతీ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోలేదని సమస్య పై సానుకూలంగా స్పందించి పరిస్కారం మార్గం చూపించకుండా మిన్నకుండటం పై విస్మయం తెలియచేస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రజేను పల్లి బాదితులను సిపిఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శనివారం ఎర్రజేనుపల్లి గ్రామస్థులను, అడవికుంటపల్లి జనం తాగునీటి పైపులు పగలగొట్టి కర్రలు, రాళ్లతో మూకూమ్మడిగా కొట్టడం తెలిసిందే. గాయపడ్డ బాదితులు మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందడం విధితమే. తాగు నీటి కోసం గొడవలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం సోచనీయ మన్నారు. ఘటన పై జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తామని తెలియచేసారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :