నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 04 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో రెండవ ముద్దాయి గా ఉన్న కిడ్నీ ఆపరేషన్ చేసిన బెంగళూరు కు చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి గురువారం రాత్రి మదనపల్లి రెండవ అదనపు ఏజేఎఫ్ సి కోర్టు జడ్జి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి కి 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు లో లొంగిపోయిన డాక్టర్ కు వైద్య పరీక్షల నిమిత్తం సర్వజన ఆసుపత్రి లో వైద్య పరీక్షల అనంతరం మదనపల్లి స్పెషల్ సబ్ జైలు కు తరలించిన పోలీసులు
Admin
Namitha News