Thursday, 30 July 2026 03:34:14 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోర్టు లో లొంగిపోయిన కిడ్నీ ఆపరేషన్ చేసిన బెంగళూరు కు చెందిన డాక్టర్ పార్థసారథి

కిడ్నీ రాకెట్ లో 2వ ముద్దాయి గా ఉన్న బెంగళూరు కు చెందిన డాక్టర్ పార్థసారథి

Date : 04 December 2025 10:36 PM Views : 315

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 04 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో రెండవ ముద్దాయి గా ఉన్న కిడ్నీ ఆపరేషన్ చేసిన బెంగళూరు కు చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి గురువారం రాత్రి మదనపల్లి రెండవ అదనపు ఏజేఎఫ్ సి కోర్టు జడ్జి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి కి 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు లో లొంగిపోయిన డాక్టర్ కు వైద్య పరీక్షల నిమిత్తం సర్వజన ఆసుపత్రి లో వైద్య పరీక్షల అనంతరం మదనపల్లి స్పెషల్ సబ్ జైలు కు తరలించిన పోలీసులు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :