నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా:మదనపల్లె పరిధిలో ఓ బాలిక ఈనెల 22న ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీఎస్పీ పావని విచారణ చేపట్టారు. గర్భానికి కారణమైన యువకుని పేరు చెప్పడానికి బాలిక కుటుంబీకులు నిరాకరించారు.CWC సూపర్వైజర్ ఫిర్యాదుతో అతని పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు మదనపల్లి పట్టణానికి చెందిన జాహీద్ (24)గా గుర్తించారు.బెంగళూరు రోడ్డులోని చిప్పిలి వద్ద అతడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
Reporter
Namitha News