నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మే 28వ తేదీ తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకొని 27, 28వ తేదీ లలో నిర్వహించిన మహానాడు లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా బిల్లు తో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించడం తో నేడు మదనపల్లి పట్టణం లోని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మహిళలు ప్ల కార్డులు చేతబట్టి థాంక్స్ సియం సార్ అని నినాదాలు చేస్తూ స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ లో మానవహారం వేసిన మహిళలు
Reporter
Namitha News