Sunday, 13 September 2026 10:19:58 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మల్లయ్య కొండ పరిరక్షణకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భారీ గిరి ప్రదక్షిణ

మూడు వందల కు పైగా వాహనాలతో భారీ

Date : 29 June 2026 11:55 PM Views : 323

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 29 : తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పవిత్ర మల్లయ్య కొండ ప్రాంతంలో మైనింగ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భారీ గిరి ప్రదక్షిణ నిర్వహించారు, ఉదయం 6 గంటలకు మల్లయ్య కొండ ఆలయంలో అభిషేకంతో ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం అనంతరం మల్లయ్య కొండ దిగువన నుంచి గిరి ప్రదక్షిణ గోపిదిన్నె, కొట్టాల క్రాస్, బండ్రేవు, ముసలికుంట, పెద్దమండెం మీదుగా కలిచర్లకు చేరుకుకొని అక్కడ పోలేరమ్మ గుడి వద్ద మధ్యాహ్న సమావేశం అయ్యారు, అనంతరం శివపురం, సిద్ధవరం, వెలిగల్లు, కోటకొండ క్రాస్ మీదుగా తంబళ్లపల్లికి చేరుకొని కార్యక్రమాన్ని ముగించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ పేరుతో మల్లయ్య కొండను దెబ్బకొట్టాలని చూస్తే మాడి మస్సయిపోతారు అని లక్షలాదిమంది మనోభావాలను దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందని.ఇటువంటి అరాచకాలను ఎదుర్కొనేందుకు ఆ శివయ్య ఆశీస్సులతో వైకాపా ఎప్పుడూ ముందుంటుందని హెచ్చరించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి, నియోజకవర్గంలోని వైకాపా నాయకులు అన్ని మండలాల ప్రజలు, భక్తులు, రైతులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :