Saturday, 12 September 2026 05:27:54 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

అర్హులైన చేనేతలకు నేతన్న భరోసా కు సహకరించండి

Date : 12 August 2026 08:46 AM Views : 284

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 11 : తంబళ్లపల్లె మండలం లో అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం మంజూరుకు సహకరించాలని చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు రేపన మల్లికార్జున బృందం ఎంపీడీవో ఉషారాణికి. వ్రాత మూలక ఫిర్యాదు చేశారు. మంగళవారం చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మల్లికార్జున సుమారు 20 మంది కి చేనేత కార్మికుడిగా గుర్తింపు పొంది సొంత చేనేత మగ్గం వేసుకుంటున్నవారికి ఈమధ్య నేతన్న సేవలో భాగంగా నేతన్న భరోసా భరోసా నిధులు మంజూరు కాలేదు మంజూరు కాలేదని ఈ విషయమై చేనేత కార్మిక సంఘం తరఫున చేనేత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై పార్టీలకు అతీతంగా అర్హులైన చేనేత కార్మికుల వివరాలు సేకరించి తమకు న్యాయం చేయాలని మంగళవారం చేనేత కార్మికులు ఎంపీడీవో ఉషారాణికి ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే స్పందించి అర్హులైన వారికి నేతన్న భరోసా అందడానికి తను వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మల్లికార్జున వెంట మండలంలోని అర్హులైన చేనేత కార్మికులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :