Saturday, 12 September 2026 12:57:10 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా చిన్నా రుల్లో విజ్ఞాన జ్యోతి వెలిగించండి - ఎంఈఓ త్యాగరాజు

Date : 12 August 2026 08:44 AM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 11 : జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీలు అవగాహన పొంది అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులలో విజ్ఞానజ్యోతి వెలిగించాలని ఎంఈఓ త్యాగరాజు ఆకాంక్షించారు. మంగళవారం జడ్పీ హైస్కూల్లో జ్ఞాన జ్యోతి కార్యక్రమం పై అంగన్వాడీలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ తో పాటు హెడ్మాస్టర్ శ్రీనివాసులు, కె ఆర్ పి గురునాథం, సూపర్వైజర్లు రమణమ్మ, భారతి లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఈనెల 11, 12, 13 తేదీలలో జరిగే శిక్షణ తరగతులలో ఐదు డొమెన్స్ పైన ఆదర్శశిల, నవ చేతన తో పాటు ప్రీస్కూల్ యాక్టివిటీ, కమ్యూనిటీ కార్యక్రమాలపై అవగాహన పొందాలని సూచించారు. డి ఆర్ పి లు సుధాకర్, రమణ నాయక్, వెంకట నరసప్పలు అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి కార్యక్రమం పై డిజిటల్ రూపంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో అంగన్వాడి సూపర్వైజర్ భారతి, మండలంలోని అంగన్వాడీలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :