నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -మే 31 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో వన్ కెవి సోలార్ యూనిట్ బిగించుకున్నాను. ప్రతినెల రూ 400 కరెంట్ బిల్లు వచ్చేది. సోలార్ తో నాకు కరెంట్ బిల్లు మినహాయించి నాకే రూ 400 పైగా ఆదాయం వచ్చింది. ః తంబళ్లపల్లెలో సోలార్ విద్యుత్తుకు సమిష్టి కృషి. ఏఈ సురేంద్ర. తంబళ్లపల్లె మండలంలో ఎస్ పి డి సి ఎల్, అన్ని శాఖల అధికారుల సహకారంతో సోలార్ విద్యుత్తు పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఇంటికి విద్యుత్ బిల్లుల ఉపశమనం కోసం సోలార్ రూఫ్ టాప్ విద్యుత్తు వెలుగులు నింపడానికి సమిష్టి కృషి చేస్తాం
Reporter
Namitha News