Thursday, 16 April 2026 03:03:54 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు లక్ష్యం - టిడ్కో హౌసింగ్ ఛైర్మన్ అజయ్ కుమార్

Date : 15 March 2026 07:44 PM Views : 43

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 15 : నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి జనసేన రాష్ట్ర నాయకులు టిడ్క్ హౌసింగ్ రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50 వేల పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యను లక్షకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని “ఉద్యమి”గా పిలుస్తూ, సమాజంలో మార్పు కోసం సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమకారులుగా ముందుకు రావాలని ఆయన కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :