Friday, 19 June 2026 05:07:24 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

తంబళ్లపల్లె లో జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 24 April 2026 10:35 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ పనులతో పాటు 2047 విజన్ విజయవంతం చేయాలని తంబళ్లపల్లె నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, 2047 విజన్ సిబ్బందితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార కార్యక్రమంలో సాగునీటి వనరులు మరమ్మతులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు , కాలువలు భూగర్భ జలాలు పెంపు కు వి బి జి రాంజీ పథకం ద్వారా మనుమతులు చేపట్టి సహకరించాలన్నారు. అదేవిధంగా 2047 విజన్ లో భాగంగా అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అత్యవసర ప్రజాహిత సమస్యలపై దృష్టి సాధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల పనులపై చొరవ చూపాలని ఎంపీడీవోలు మండల స్థాయిలో తమ సచివాలయాల పరిధిలోని అధికారుల ద్వారా సమస్యలు గుర్తించి పరిష్కారానికి కలసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, 2047 విజన్ సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: