Wednesday, 16 September 2026 12:53:38 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు

Date : 11 November 2025 09:58 AM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు మదనపల్లె : ఈనెల 13వ తేదీ అనగా గురువారం జరిగే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి,జనసేన,టిడిపి నాయకులు తరలిరావాలని డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ నీరుగట్టువారి పల్లిలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానిక మంత్రులు సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కూటమి పార్టీలకి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు.ఏపి అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.ప్రజల రాజధాని అమరావతి,ఏపీ జీవనాడి పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని కొనియాడారు.అదేవిధంగా మదనపల్లె జిల్లా ఏర్పాటుకి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు.తనను మార్కెట్ కమిటీ డైరెక్టరుగా నియమించినందుకు బిజెపి అధిష్టానానికి,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం,టమోటా రైతుల శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :