Thursday, 30 July 2026 03:56:23 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు

Date : 11 November 2025 09:58 AM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు మదనపల్లె : ఈనెల 13వ తేదీ అనగా గురువారం జరిగే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి,జనసేన,టిడిపి నాయకులు తరలిరావాలని డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ నీరుగట్టువారి పల్లిలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానిక మంత్రులు సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కూటమి పార్టీలకి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు.ఏపి అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.ప్రజల రాజధాని అమరావతి,ఏపీ జీవనాడి పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని కొనియాడారు.అదేవిధంగా మదనపల్లె జిల్లా ఏర్పాటుకి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు.తనను మార్కెట్ కమిటీ డైరెక్టరుగా నియమించినందుకు బిజెపి అధిష్టానానికి,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం,టమోటా రైతుల శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: