Saturday, 12 September 2026 07:06:44 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

పల్లె బాట తోనే విద్యుత్ సమస్యల పరిష్కారం - డి.ఈ గంగాధరం

Date : 18 July 2026 09:33 AM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 : మారుమూల గ్రామాలలోని విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయి పరిష్కారానికి పల్లెబాట కార్యక్రమం దోహదపడుతుందని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శుక్రవారం ఆయన ఎ.డి గోవిందరెడ్డి,ఏ.ఈ సురేంద్రతో కలిసి కోటకొండ పంచాయతీలో విద్యుత్ సిబ్బంది మూకుమ్మడిగా పల్లె బాట కార్యక్రమం కొనసాగించారు. పంచాయతీలోని గ్రామాలతోబాటు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ లైన్లు క్లియరెన్స్ తో పాటు రైతుల పొలాల వద్ద సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి వినియోగదారుడు సోలార్ విద్యుత్తు పై దృష్టి సారించి విద్యుత్ బిల్లులు చెల్లించే పని లేకుండా ఆదాయం పొందవచ్చునని హితవు పలికారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు డిజిటల్ రూపంలో చెల్లింపులు వల్ల కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవకాశం ఉండదని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరుపై డిఇ వినియోగదారులను, రైతులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: