Saturday, 12 September 2026 05:36:47 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

వేసవి ఊరటగా సేవతో పాటు -బహుమతులు అందజేత

Date : 13 May 2026 07:31 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వేసవి ఊరటగా సేవతో పాటు -బహుమతులు అందజేత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లి గ్రామంలో వేసవిలో చిన్నారులకు సేద తరగతుల రెవరెండ్ కుప్పుస్వామి శైల ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు చర్చి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యవ్వనస్తులు చిన్నారులు పెద్దలు కలిసి వేసవి సెలవులు పురస్కరించుకొని, ఎండలకు వడదెబ్బకు లోను కాకుండా ఆలోచన విధానాన్ని జ్ఞానంగా మార్పు విధానంలో, దేవుడు చేసినటువంటి మేలులు పేదలకు ఆయన పెన్నిధిగా ఎలా ఆశ్రయంగా ఉన్నాడు అనే కోణంలో మంచి దృక్పథముతో విజ్ఞానవంతులు కావాలని అందరికీ పలు సూచనలు చేశారు. స్థానికంగా ఉన్న గ్రామస్తుల సహాయ సహకారాలు అందించారు. మూడు రోజులు పాటు జరిగిన సిబిసి తరగతులలో పొందునంతగా ఆనందం, వారికి ప్రోత్సాహంగా కూడి వచ్చిన ప్రతి ఒకరికి చర్చ్ ఎల్దర్ కుటుంబం టి. భూలక్ష్మి మునిరత్నం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు, యవ్వనస్థులు చిన్నారులు పాల్గొన్నారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: