Thursday, 30 July 2026 11:33:24 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మల్లయ్యకొండ మైనింగ్ కి వ్యతిరేకంగా బీసీవై పార్టీ ఉద్యమం.

జూలై 08వ తేదీ న సోమవారం చలో మల్లయ్యకొండ ను విజయవంతం చేయండి

Date : 28 June 2026 09:10 PM Views : 340

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 28 : అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో లక్షలాది మంది భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా, స్థానిక ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అక్రమంగా తలపెట్టదలచిన మైనింగ్ కి వ్యతిరేకంగా ఉద్యమానికి బీసీవై పార్టీ సిద్ధం. రాయలసీమ జిల్లాలో శ్రీశైలం శ్రీకాళహస్తి తర్వాత అంత విశిష్టంగా పేరుందిన మల్లయ్య కొండ శైవ క్షేత్రం జోలికి వస్తే మాడి మసైపోతారు. ఐరన్ ఓర్ మైనింగ్ పేరుతో మల్లయ్య కొండ లో గుణపం దింపితే ఆ శివయ్య చూస్తూ ఊరుకోడు. సాదుకొండ ఇనుముకొండ మల్లయ్య కొండ సముదాయంగా ఉన్న మల్లయ్య కొండ లో ఐరన్ ఓర్ వెలికితీయడానికి TDP ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే బీసీవైపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి ఉంటుంది. 08-07-2026 (సోమవారం) .శివ భక్తులతో కలిసి బీసీవై పార్టీ మల్లయ్య కొండ పరిరక్షణకు నడుము బిగించనుంది. 6, 700 హెక్టారలో విస్తరించి ఉన్న మల్లయ్య కొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పటికే సాదుకొండ చిన్నరకొండ ప్రాంతాలలో 1550 హెక్టార్లలో కూటమి ప్రభుత్వం మైనింగ్ కోసం ఏపీ కన్జాభివృద్ధి సంస్థకు ఇచ్చిన లైసెన్స్ ను వెనక్కు తీసుకొని ముక్కంటికి క్షమాపణలు కోరకపోతే బిసివైపి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతోంది. నాడు మల్లయ్య కొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పిన చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రి గా మల్లయ్య కొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కు పచ్చ జెండా ఊపడం విస్తు గొలుపుతోంది. మరోవైపు సనాతన ధర్మం హిందూ ధర్మం అని ప్రతి రోజు ఊదరగొట్టే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు కొండల్లో కొలువై ఉన్న ముక్కంటికి కీడు తల పెడుతుంటే ఆయన మౌనం పాటిస్తుండడం దేనికి సంకేతమో ఆయనే సెలవివ్వాలి .ఈ అరాచకాలను ఆ మల్లయ్య కొండపై కొలువుదీరిన శివయ్య ఆశీర్వాదంతో బీసీవైపి అడ్డుకోవడానికి ముందుకు వస్తోంది

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: