Friday, 19 June 2026 03:20:31 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

తంబళ్లపల్లె లో గాలివాన బీభత్సం

విద్యుత్ అంతరాయం-శరవేగంగా స్పందించిన విద్యుత్ ఉద్యోగులు

Date : 01 May 2026 08:02 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : తంబళ్లపల్లి మండలంలో గురువారం సాయంత్రం నుండి గాలి వాన బీభత్సం సృష్టించి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి ఇన్సులేటర్లు దెబ్బతిని విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయాన్ని ముందస్తుగా గుర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి విద్యుత్ శాఖ ఏ ఈ సురేంద్ర తన సిబ్బందితో విద్యుత్ అంతరాయం, ఎక్కడ సమస్యలు ఏర్పడ్డాయి గుర్తించి హుటాహుటిన నివారణ చర్యలు చేపట్టారు. గోరంకొండ సబ్ స్టేషన్ నుండి తంబళ్లపల్లె మండలానికి సరఫరా జరిగే విద్యుత్ లైన్ లో నాలుగు ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా పంచాలమర్రి వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభం ఈదురు గాలులకు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ మరమతుల్లో భాగంగా విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, జేఎల్ఎం ప్రసాద్, అమీద్, ఏఎల్ఎంలు అనంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, శేషు, నాగేంద్ర, ఖాద్రి, సురేష్, డ్యూటీ ఆపరేటర్లు భాస్కర్, రాజశేఖర్, మధు లు గుర్రంకొండ సబ్ స్టేషన్ నుండి కన్నెమడుగు, గోపిదిన్నె సబ్ స్టేషన్ ల వరకు శుక్రవారం విద్యుత్ మరమ్మత్తు పనులు శరవేగంగా నిర్వహించి పనులు పూర్తి చేయడంతో విద్యుత్ సరఫరా కొనసాగడానికి సులభతరమైంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :