Saturday, 12 September 2026 04:43:29 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె లో గాలివాన బీభత్సం

విద్యుత్ అంతరాయం-శరవేగంగా స్పందించిన విద్యుత్ ఉద్యోగులు

Date : 01 May 2026 08:02 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : తంబళ్లపల్లి మండలంలో గురువారం సాయంత్రం నుండి గాలి వాన బీభత్సం సృష్టించి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి ఇన్సులేటర్లు దెబ్బతిని విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయాన్ని ముందస్తుగా గుర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి విద్యుత్ శాఖ ఏ ఈ సురేంద్ర తన సిబ్బందితో విద్యుత్ అంతరాయం, ఎక్కడ సమస్యలు ఏర్పడ్డాయి గుర్తించి హుటాహుటిన నివారణ చర్యలు చేపట్టారు. గోరంకొండ సబ్ స్టేషన్ నుండి తంబళ్లపల్లె మండలానికి సరఫరా జరిగే విద్యుత్ లైన్ లో నాలుగు ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా పంచాలమర్రి వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభం ఈదురు గాలులకు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ మరమతుల్లో భాగంగా విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, జేఎల్ఎం ప్రసాద్, అమీద్, ఏఎల్ఎంలు అనంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, శేషు, నాగేంద్ర, ఖాద్రి, సురేష్, డ్యూటీ ఆపరేటర్లు భాస్కర్, రాజశేఖర్, మధు లు గుర్రంకొండ సబ్ స్టేషన్ నుండి కన్నెమడుగు, గోపిదిన్నె సబ్ స్టేషన్ ల వరకు శుక్రవారం విద్యుత్ మరమ్మత్తు పనులు శరవేగంగా నిర్వహించి పనులు పూర్తి చేయడంతో విద్యుత్ సరఫరా కొనసాగడానికి సులభతరమైంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :