నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాజీ మంత్రి మరియు ఒంగోలు జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులు రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాందాస్ చౌదరి AMC చైర్మన్ శివరాం మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు టౌన్ ప్రెసిడెంట్ జగదీష్.. మండలం ఉపాధక్షుడు చంద్ర శేఖర్ తిరుపతి లోనిర్వహించిన డిలిమిటేషన్ కమిటీ ముఖ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు ఒంగోలు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, AHUDA చైర్మన్ మరియు అనంతపురం అర్బన్ ఇంచార్జ్ TC వరుణ్, తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతిలోని ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల పరిధిలో చోటుచేసుకునే మార్పులు, రాజకీయ సమీకరణాలు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యత, పొత్తులో భాగంగా పార్టీకి రావాల్సిన స్థానాలు మరియు వాటాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Reporter
Namitha News